Sunday, January 9, 2011
రెండో రోజూ ఐపీఎల్ -4 వేలంలో సీనియర్లకు నిరాశే
బెంగుళూరులో జరిగిన రెండు రోజుల వేలంలో సీనియర్లను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. రూ. 3.45 కోట్లతో ఉమేష్ యాదవ్ను ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. రూ.3.22 కోట్లతో మునాప్ పటేల్ను ముంబయి ఇండియన్స్ కొనుక్కుంది. రూ. 3.22 కోట్లతో వేణుగోపాల్ను ఢిల్లీ డేర్ డెవిల్స్ తీసుకుంది. రూ. 2.3 కోట్లతో లక్ష్మీపతి బాలాజీని కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. రూ. 1.33 కోట్లతో వినరుకుమార్ను కోచి తీసుకుంది. రూ. 1.1 కోట్లతో త్యాగిని చెన్నై సూపర్కింగ్స్ తన జట్లులో చేర్చుకుంది. రూ. 1.73 కోట్లతో అశోక్దిండాను ఢిల్లీ డేర్ డెవిల్స్, రూ. 1.3 కోట్లతో అభిమాన్యు మిధున్ను బెంగుళూరు రాయల్స్ చాలెంజర్స్ దక్కించుకున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment