Friday, May 27, 2011

ఐపీఎల్‌ -4 లో ఫైనల్‌లో చెన్నయ్ తో బెంగుళూరు డీ

ఐపీఎల్‌-4లో రేపు జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నయ్ తో బెంగుళూరు మ్యాచ్‌ జరగబోతున్నాయి. క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో బెంగుళూరుపై చెన్నయ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌ చేరుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైనల్‌ అదే జట్లు డీకొీనటున్నాయి. చెన్నయ్ మ్యాచ్‌లో హాస్సీ, రైనా, విజరు, ధోని, బధ్రీనాథ్‌ , మోర్కెల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే బౌలింగ్‌ విధనంలో కూడా రాణించడంతో మ్యాచ్‌ గెలుస్తామని ధీమాతో ఉంది. బెంగుళూరు ఓపెనరు క్రిస్‌గెేల్‌ మరో సారి రాణిస్తే విజయంపై నమ్మకం ఉంటుంది. విరాట్‌ కోహ్లీ, డివిల్లర్‌, రాణిస్తే విజయం సాధిస్తుంది.

No comments:

Post a Comment