Saturday, September 10, 2011

బ్యాటింగ్‌లో,బౌలింగ్‌లో టీమిండియా నెంబర్‌ వన్‌ ... ?

బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో టీమిండియా నెంబర్‌ వన్‌ ఇది నిజం. మీరు ఎప్పుడు అంటారు కదా టీమిండియా నెంబర్‌ వన్‌ అని. అదే మాట ఇప్పుడు కూడా అనవచ్చు. దానిలో పెద్ద తేడా ఏమి లేదు. ఒకప్పుడు ఉన్న జట్టే ఇప్పుడు ఉంది. దానిలో పెద్ద మార్పుల ఏమి లేదు.
ఉదాహారణ : ఐపీఎల్‌

ఐపీఎల్‌ అంటే అందరికి తెలుసు. ట్వింటీ - టింట్వీ మ్యాచ్‌లు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు అడిన వారందరికి మంచి అనుభవం అవసరం లేదు. ఫామ్‌లో ఉంటే చాలు. అలాగే వారికి గాయంమైనసరై ఐపీఎల్‌ మ్యాచ్‌లు వదలడం లేదు. ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఆడిన ప్రతి ఒక్కరు ఎంతో అంత లాభంతో అడుతున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు అడినంత సేపు వారికి గాయం అయిన విషయం మారిచిపోతారు. అతరువాత వారికి గాయం అయిన విషయం బయటపడుతుంది. టీమిండియా జట్టు కాదు ప్రతి ఒక్క బ్యాట్‌మెన్స్‌, బౌలర్లు కూడా అంతే. ఐపీఎల్‌ మ్యాచ్‌లు అడిన వారందరు అడిన అడకపోయిన పెద్దగా పట్టించుకోరు. అదే వన్డే మ్యాచ్‌లో మాత్రం రెండు వన్డేలో సరిగా అడలేకపోతే అతను తీసి పక్కకు పెట్టడం జరుగుతుంది. ఐపీఎల్‌లో సెంచరీలు, అర్థసెంచరీలు చేస్తు రికార్డులు తిరగరాస్తారు. 20 ఓవర్ల మ్యాచ్‌ కాదా.
ఇంగ్లాండ్‌ సిరిస్‌లో టీమిండియాకు మారించిపోని అనుభవం వచ్చింది. టెస్టులో, వన్డేలో టీమండియా జట్టు పరాజయం అనుభవిచ్చింది. టెస్టులో లక్ష్మణ్‌ , సచిన్‌, సెహ్వాగ్‌ , యువరాజ్‌ సింగ్‌, ధోని, రైనా వీరందరు రాణించలేకపోయారు. కాబట్టి టెస్టులో ఓడిపోయారు అని భావించారు. ఇంకా వన్డే విషయంలో ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేలో పరాజయం పాలైయింది. ఐదు వన్డే సిరిసీలో మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయింది. రెండో వన్డేలో, మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌ 2-0 తేడాతో ముందంజలో ఉంది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు ఇప్పటికైన అవకాశం ఉంది. బౌలర్లు సరిగా రాణించలేకపోకపోతున్నారు. ముఖ్యంగా జహీర్‌ఖాన్‌ లేకపోవడం వల్లన టీమిండియాలో పెద్దలోటు కనిపిస్తుంది. అతని స్థానంలో ఇప్పటికే ముగ్గురుని ఎంపిక చేశారు. కాని ఏమి లాభం లేకపోయింది. ఇర్పాన్‌ పఠాన్‌ ఎంపిక చేసి అతని ఒక అవకాశం ఇస్తే తెలిసింది. మిగిలిన రెండు వన్డేలో గెలిచి 2-2 సిరిసీ సమానం చేయవచ్చు. ఇంగ్లాండ్‌ సిరిసీ కోల్పోయింతే అంతే టీమిండియా జట్టులో పెద్దగా మార్పులు జరగవచ్చు.

No comments:

Post a Comment