భారత జట్టు పేస్ బౌలింగ్లో ఆర్. పి. సింగ్, మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్ ముగ్గురు ఉన్నారు. కానీ వీళ్లలో ప్రవీణ్ కుమార్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయ్యగలుగుతున్నాడు. మునాఫ్ పటేల్ , ఆర్. పి. సింగ్ ఇద్దరు విపరితంగా పరుగులు ఇస్తున్నారు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. భారత జట్టులో మునాఫ్, ప్రవీణ్ కుమార్ ఆర్. పి. సింగ్ బౌలింగ్ ఉన్నారు.
ఒక్కే ఒక్క ఛాన్స్ ....
ఒక్కే ఒక్క ఛాన్స్ అంటున్నా ఇర్ఫాన్ పఠాన్. మరి ఇర్పాన్ పఠాన్ ఎంపిక విషయంలో చర్చలు జరగలేదు ఎందుకని. అతను అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్ జట్టు సహయంపడుతాడు. అతని బీసీసీఐ ఎందుకు అతని వైపు మెగ్గు చూపడం లేదు.
No comments:
Post a Comment