భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 19 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. స్ట్రాస్స్ 22, కుక్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ట్రాట్ 58, పీటర్స్న్ 22 పరుగులు చేసి నాటౌట్గా మిగిలారు. వర్షం కారణంగా ఇంగ్లాండ్ మొదటి రోజు ఆట 49.2 ఓవర్ల మాత్రమే ఆడింది. భారత్ బౌలింగ్లో జహీర్ ఖాన్ రెండు వికెట్ తీసుకున్నాడు.
No comments:
Post a Comment