Tuesday, January 18, 2011

మరి విజయం మనదే...

 భారత్‌ , దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతన్న మూడో వన్డేలో భారత్‌ రెండు వికెట్ల తేడా ఘనవ విజయం సాధించింది. అద్యంతం ఉత్కంటబరితంగా సాగిన మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచి 2-1 తేడాతో ముందంజలో ఉంది. యూసుఫ్‌ పఠాన్‌ 50 బంతులలో ఆరు ఫోర్లులతో మూడు సిక్స్‌ సహయంతో 59 పరుగులు చేశాడు. చివరిలో హర్భజన్‌ సింగ్‌ 23, జహీర్‌ ఖాన్‌ 14 పరుగులు చేశారు. యూసుఫ్‌ పఠాన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 220 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. డుమినీ, ప్లెయిస్‌ ఇద్దరు అర్థ సెంచరీతో అదుకున్నారు. మిగితా బ్యాట్‌ మైన్‌లు ఎవరు రాణించలేకపోయారు.

No comments:

Post a Comment