భారత్ ఇప్పటి వరకు సౌతాఫ్రికాలో ఒక్క వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకోలేపోయింది. ఈ సారి మాత్రం సిరీస్ సొంతం చేసుకోవాలని ధోని సేన ఉవ్విళ్లూరుతున్నది. వచ్చిన అవకాశాని మాత్రం వద్దులుకోవద్దు అని నిర్ణయం తీసుకుంది. ఐదు వన్డే సిరీస్లో భారత్ 2-1 తేడాతో ముందంజలో వుంది. ఇంకా రెండు వన్డే మాత్రమే మిగిలివున్నవి. రేపు జరిగే నాల్గొవ వన్డే మ్యాచ్లో గెలిచి సిరీస్ సోంతం తహతహ లాడుతున్నది. మూడో వన్డే యూసుఫ్ పఠాన్, హర్బజన్ సింగ్, ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 110 పరుగులు చేశారు. బౌలింగ్ విధానంలో జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్ ఇద్దరు రాణిస్తున్నారు. ప్రదాన లోపం ఓపెనరు సహాయంతో భారీ స్కోరు అందించడంలో విఫలమవుతున్నారు. ఈ సారి మాత్రం రైనా, యువరాజ్సింగ్, కోహ్లీ రెచ్చిపోయి ఆడితే విజయం భారత్దే.
No comments:
Post a Comment