తాతా మనవళ్ల అనుబంధం, కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘శర్వానంద్కి 25వ చిత్రమిది. ఇటీవల విడుదలైన మిక్కి జె.మేయర్ స్వరాలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది’’ అని దర్శకుడు తెలిపారు. ప్రకాశ్రాజ్, జయసుధ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సమీర్రెడ్డి.
Wednesday, December 28, 2016
పండగ సందడికి సై
తాతా మనవళ్ల అనుబంధం, కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘శర్వానంద్కి 25వ చిత్రమిది. ఇటీవల విడుదలైన మిక్కి జె.మేయర్ స్వరాలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది’’ అని దర్శకుడు తెలిపారు. ప్రకాశ్రాజ్, జయసుధ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సమీర్రెడ్డి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment