బాలీవుడ్ నటి దీపిక పదుకొణె
రహస్యంగా తన ప్రియుడు రణ్వీర్
సింగ్ని కలిసిందట. దీపిక హాలీవుడ్లోనటిస్తున్న
ట్రిపులెక్స్-ది రిటర్న్
ఆఫ్ ది జాండర్ కేజ్ చిత్ర
షూటింగ్ ఇటీవల పూర్తయింది.
మరో పక్క రణ్వీర్ బేఫికర్
చిత్ర షూటింగ్ కోసంపారిస్లో
ఉన్నాడు. ఎలాగూ షూటింగ్ పూర్తయింది
కదా అని దీపిక వారం క్రితం రణ్వీర్
కోసం పారిస్ వెళ్లిందట.
కానీ అక్కడ దీపికకి నిరాశే ఎదురైంది. దీపిక తన పారిస్ ట్రిప్ని సీక్రెట్గా ఉంచాలనుకుంది. కానీ కొందరు అభిమానులు దీపికను గుర్తుపట్టి ఫొటోలు తీయబోతుంటే ఎవరూ దీపిక ఫొటోలు తీయడానికి వీల్లేదంటూ చిత్రబృందం హెచ్చరించినట్లు తెలుస్తోంది.
దీంతో దీపిక బేఫికర్ సెట్స్లో కాసేపు సరదాగా ఎంజాయ్ చేసిందే కానీ రణ్వీర్ని మాత్రం పర్సనల్గా కలవలేకపోయిందట. ‘దీపిక పని విషయంలో చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్తో ఉంటుంది. అదీ కాకుండా షూటింగ్ కోసం అటు రణ్వీర్ పారిస్లో, ఇటు దీపిక టొరంటోలో ఉన్నారు. కొన్ని నెలలుగా ఇద్దరూ కలుసుకోలేదు. ఎంత స్టార్ అయినా దీపిక కూడా ఓ ప్రేమలో ఉన్న ఆడపిల్లే. ఇంటికి వెళ్లే ముందు ఓసారి ప్రియుడిని కలవాలనుకోవడంలో తప్పేముంది’ అంటూ సినీ వర్గాలు దీపికకే మద్దతు ఇస్తున్నాయి.
కానీ అక్కడ దీపికకి నిరాశే ఎదురైంది. దీపిక తన పారిస్ ట్రిప్ని సీక్రెట్గా ఉంచాలనుకుంది. కానీ కొందరు అభిమానులు దీపికను గుర్తుపట్టి ఫొటోలు తీయబోతుంటే ఎవరూ దీపిక ఫొటోలు తీయడానికి వీల్లేదంటూ చిత్రబృందం హెచ్చరించినట్లు తెలుస్తోంది.
దీంతో దీపిక బేఫికర్ సెట్స్లో కాసేపు సరదాగా ఎంజాయ్ చేసిందే కానీ రణ్వీర్ని మాత్రం పర్సనల్గా కలవలేకపోయిందట. ‘దీపిక పని విషయంలో చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్తో ఉంటుంది. అదీ కాకుండా షూటింగ్ కోసం అటు రణ్వీర్ పారిస్లో, ఇటు దీపిక టొరంటోలో ఉన్నారు. కొన్ని నెలలుగా ఇద్దరూ కలుసుకోలేదు. ఎంత స్టార్ అయినా దీపిక కూడా ఓ ప్రేమలో ఉన్న ఆడపిల్లే. ఇంటికి వెళ్లే ముందు ఓసారి ప్రియుడిని కలవాలనుకోవడంలో తప్పేముంది’ అంటూ సినీ వర్గాలు దీపికకే మద్దతు ఇస్తున్నాయి.
No comments:
Post a Comment