Wednesday, March 30, 2016

సెమీస్‌లో యువరాజ్ ఔట్.. మనీశ్ పాండే ఇన్

 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో విండీస్‌తో తలపడే మ్యాచ్‌కు యువరాజ్‌సింగ్‌ దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు, వికెట్ల మధ్య పరుగు తీసేందుకు యువీ చాలా ఇబ్బంది పడ్డాడు. గాయం నయం కాకపోవడంతో విండీస్‌తో ఆడే తుది జట్టు నుంచి యువీ తప్పుకున్నాడు. యువరాజ్‌ స్థానంలో మనీష్‌ పాండేకు అవకాశం కల్పించారు.

No comments:

Post a Comment