సునీల్ కథానాయకుడిగా నటిస్తున్న కృష్ణాష్టమి చిత్రం ఆడియోను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. చిత్ర నిర్మాత దిల్రాజు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దినేష్ సంగీతం సమకూర్చారు. త్వరలో కృష్ణాష్టమి ప్రేక్షకుల ముందుకు రానుంది.
No comments:
Post a Comment