Tuesday, December 15, 2015

వేలంలో ఆటగాళ్లను ఎంచుకున్న పుణే, రాజ్‌కోట్‌ ఫ్రాంచైజీలు



కొత్త ఫ్రాంచైజీలు పుణే, రాజ్‌కోట్‌ల కోసం ఐపీఎల్‌ మంగళవారం ప్రత్యేక వేలం నిర్వవహించింది. వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్ల కోసం నిర్వవహించిన ఈ వేలంలో పుణే, రాజ్‌కోట్‌ జట్లు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ రోజు జరిగిన వేలంలో పుణే జట్టుకు ధోని, ఆశ్విన్‌, రహానే, స్టీవెన్‌ స్మిత్‌, డుప్లెసిస్‌ ఎంపికయ్యారు. రాజ్‌కోట్‌ జట్టు సురేశ్‌రైనా, రవీంద్ర జడేజా, మెక్‌కల్లమ్‌, జేమ్స్‌ ఫాల్క్‌నర్‌, డ్వేన్‌ బ్రావోలను దక్కించుకఁంది. మిగతా ఆటగాళ్లను ఫిబ్రవరి 6న జరిగే ఐపీఎల్‌ వేలంలో ఎంపిక చేయనున్నారు.

No comments:

Post a Comment