Monday, October 13, 2014

గోపీచంద్‌ తండ్రయ్యాడు

 హీరో గోపీచంద్‌ తాజాగా తండ్రయ్యాడు. ఇటీవలే గోపీచంద్‌ తండ్రి కాబోతున్నాడనే విషయం మీడియాలో తెగ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.   తాజాగా నేడు ( అక్టోబర్‌ 13) గోపీచంద్‌ భార్య రేష్మి పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ' లౌక్యం' చిత్ర యూనిట్‌ మీడియాకు వెళ్లడించింది. గోపీచంద్‌ తాజాగా నటించిన ' లౌక్యం' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆచిత్రం విజయంతో పాటు బాబు పుట్టాడనే సంతోషయంతో గోపీచంద్‌ ఉన్నాడు. గత సంవత్సరం హీరో శ్రీకాంత్‌ మేనకోడలును పెళ్లి చేసుకున్నాడు.

No comments:

Post a Comment