హీరో గోపీచంద్ తాజాగా తండ్రయ్యాడు. ఇటీవలే
గోపీచంద్ తండ్రి కాబోతున్నాడనే విషయం మీడియాలో తెగ ప్రచారం జరిగిన విషయం
తెల్సిందే. తాజాగా నేడు ( అక్టోబర్ 13) గోపీచంద్ భార్య రేష్మి పండంటి
బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ' లౌక్యం' చిత్ర యూనిట్ మీడియాకు
వెళ్లడించింది. గోపీచంద్ తాజాగా నటించిన ' లౌక్యం' చిత్రం ఇటీవలే
ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆచిత్రం విజయంతో పాటు బాబు పుట్టాడనే
సంతోషయంతో గోపీచంద్ ఉన్నాడు. గత సంవత్సరం హీరో శ్రీకాంత్ మేనకోడలును
పెళ్లి చేసుకున్నాడు.
No comments:
Post a Comment