టీ 20 ప్రపంచకప్లో భారత్
సూపర్ ఎయిట్ నుంచి వైదొలగింది. సూపర్ ఎయిట్లో భారత్, ఆస్ట్రేలియా,
దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ నాలుగు జట్లు ఉన్నాయి. పాకిస్థాన్,
దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ రెండు వికెట్ల తేడాతో
విజయం సాధించింది. పాకిస్థాన్ మరో మ్యాచ్ గెలిస్తే సెమిఫైనల్
చేరుకుంటుంది. అలాగే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్లో ఆస్ట్రేలియా తొమ్మిది
వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికి గ్రూప్-1 నుంచి పాకిస్థాన్,
ఆస్ట్రేలియా చెరో రెండు పాయింట్లు ఉన్నాయి. సౌతాఫ్రిపై పాకిస్థాన్
గెలిచింది అంటే నమ్మడం తక్కువ. భారత్ సెమిఫైనల్ వెళ్లడం దురదుష్టం. ఇంకా
రెండు మ్యాచ్లు ఉన్నాయి. ఒక్కటి పాకిస్థాన్, మరోకటి సౌతాఫ్రికా రెండు
టఫ్ మ్యాచ్ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్ గెలిచిస్తే సెమిఫైనలో స్థానం
దక్కుతుంది.
No comments:
Post a Comment