చివరి వన్డేకు కెప్టెన్గా రావుల్ ద్రావిడ్... ?
భారత్, ఇంగ్లాండ్ చివరి వన్డేకు కెప్టెన్గా ద్రావిడ్ అనే సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ కనీసం ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. నేడు జరగబోయే మ్యాచ్లో రావుల్ ద్రావిడ్ కెప్టెన్గా ఉన్నట్లు సమాచారం. ద్రావిడ్కు ఇదే చివరి వన్డే.
No comments:
Post a Comment