రాణా చిత్రం ఘాటింగ్ సమయంలో రజనీకాంత్ అనారోగ్యానికి గురైన సంగంతి తెలిసిందే. రజనీకాంత్కు మరో సారి వైద్య పరీక్షలు చేయాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం రజనీకాంత్ తన పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు రజనీకాంత్కు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
No comments:
Post a Comment