హీరోయిన్ నయనతార ఏడ్డేసింది. ఇప్పటిదాకా ఆమె నటించిన సినిమాలో చాలా పద్దతిగా కన్పించిన విషయ తెల్సిందే. తాజాగా బాలకృష్ణ సరసన ' శ్రీరామరాజ్యం' సినిమాలో సీతగా నటిస్తుంది. ' సీత' గెటప్లో ఇక తనను తాను చూసుకోలేన్న బెంగతో ఏడ్చేసింది. పెళ్లెన తరువాత ఆమె నటించనని చెప్పారు. ఆమెను సీతగానే భావిస్తూ యూనిట్ సిబ్బంది ఆమెకు నమస్కరించారు.
No comments:
Post a Comment