Monday, June 6, 2011

నమస్తే తెలంగాణ దినపత్రిక విడుదల

నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఈరోజు ఉదయం 11 గంటలకు అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన ఆవిష్కరణ కారక్రమానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, జయశంకర్‌, కోదండరామ్‌, కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment