నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఈరోజు ఉదయం 11 గంటలకు అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన ఆవిష్కరణ కారక్రమానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, జయశంకర్, కోదండరామ్, కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment