ఐపీఎల్-4లో డెక్కన్ ఛార్జర్స్ తొలి విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్లో డెక్కన్ ఛార్జర్స్ ఈ రోజు తొలి విజయం సాధించింది. గురువారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, డెక్కన్ ఛార్జర్స్ల మధ్య జరిగినా మ్యాచ్లో డెక్కన్ ఛార్జర్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగుళూరు జట్టు డెక్కన్ ఛార్జర్స్కు బ్యాటింగ్ ఆహ్వానించింది. డెక్కన్ ఛార్జర్స్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. చిప్లి అర్థసెంచరీ చేసి టాప్ స్కోరుగా నిలిచాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు కేవలం 142 పరుగులు చేసింది. కోహ్లీ 71 పరుగులు చేసి టాప్ స్కోరుగా నిలిచాడు.
No comments:
Post a Comment