ఐపీఎల్-4లో రేపు జరగబోయే మ్యాచ్లో ముంబయి ఇండియన్స్తో ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరగనున్నంది. ముంబయి ఇండియన్స్కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్ నాయకత్వం వహింస్తే ఢిల్లీ డేర్ డెవిల్స్కు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్గా వహిస్తాడు. ఇరు జట్లు మధ్య ఫోరు సిద్దం కానున్నంది. ఢిల్లీ డేర్ డెవిల్స్కు వీరు పెద్దగా దిక్కూగా ఉన్నాడు. ఓపెనింగ్ డేవిడ్ వార్నర్ , సెహ్వాగ్ ఇద్దరు చెలరేగింతే గెలుపు అవకాశాలు ఉంటాయి. బౌలింగ్లో ఇర్పాన్ పఠాన్ , మోర్కెల్ జట్టు అదారపడి ఉన్నారు. ఇంకా ముంబయి ఇండియన్స్ విషయంలో సచిన్ , రోహిత్ , సైమండ్స్, పొలార్డ్, అంబటి రాయుడు జట్టు అదనపు బలం.
No comments:
Post a Comment