భగవాన్ సత్యసాయి బాబా (86) ఆదివారం తుది శ్వాస విడిచారు. బౌతికంగా ఆయన భక్తులకు దూరమయ్యారు. శ్వాస ఇబ్బందులతో మార్చి 28న ఆసుపత్రిలో చేరి ఆయన ఆ రోజు ఉదయం 7.40 గంటలకు బాబా కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఊపిరితిత్తులు, గుండె పనిచేయకపోవడం వల్ల ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.ఆ రోజు సాయంత్రం 6 గంటకు నుంచి సత్యసాయి బాబా భక్తులు ఆయన బౌతికకాయాన్ని దర్శించుకోవచ్చు. సత్యసాయి బాబా పార్థివదేహాన్ని రెండు రోజుల పాటు భక్తుల సందర్శనార్థం కోసం సాయి కుల్వంత్ హాల్లో బాబాను ఉంచుతారు. బుధవారం
No comments:
Post a Comment