ప్రపంచకప్ మ్యాచ్ అయిపోయిన ఆరు రోజులకే ఐపిఎల్ -4 ప్రారంభమైంది. 51 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ను బిసిసిఐ అధక్షుడు శశాంక్ మనోహర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో పది జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ చెన్నరు సూపర్ కింగ్స్, కొల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ టొర్నమెంట్లో పాల్గొనంటున్న పది జట్ట కెప్టెన్లు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ బ్యానర్పై సంతకాలు చేసారు.
No comments:
Post a Comment