క్వార్టర్స్ పైనల్లో 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు సమనంగా పరుగులు చేస్తే. సూపర్ ఓవర్ జరిగే అవకాశం ఉంది. ఈ సూపర్ ఓవర్లో ఆస్ట్రేలియాకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్లో బ్రెట్లీ, జాన్స్న, ట్రాట్, స్మిత్ బౌలర్ల ఉన్నారు. బ్యాటింగ్లో మాత్రం షెన్ వాట్సన్, హడ్డిన్, రిక్పాంటింగ్, క్లార్క్, హుస్సీ, బ్యాటింగ్లో అర్డలో కూడా మంచి ఫామ్ కోనసాగిస్తున్నారు. ఇంకా భారత్ విషయంలో మాత్రం బౌలింగ్లో మాత్రం పదును లేదు. జహీర్ ఖాన్ తప్ప మిగితా బౌలర్లల మీద నమ్మకం లేదు. సిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఫామ్ కోనసాగిస్తే తప్ప టీమిండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్లో మాత్రం సెహ్వాగ్ ఒక్కడు క్రీజులో ఉంటే చాలు పత్య్రర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. యువరాజ్ సింగ్, రైనా, విరాట్కోహ్లీ, సచిన్ బ్యాటింగ్లో వీరద్దరు రాణింస్తే విజయం మనదే...
No comments:
Post a Comment