' మొగుడు ' పేరుతో గోపీచంద్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం నల్లుమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన అనుష్క ఎంపికయ్యింద తెలుస్తోంది. వీరిద్దరూ జంటగా నటించిన ' లక్ష్యం', శౌర్యం ' చిత్రాలు మంచి విజయాని సాధించాయి. ఈ రెండు చిత్రాల్లో నటించిన ఈ జంట మధ్య ఆన్స్క్రీన్ ఆండ్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని, ఇద్దరూ పెళ్లి చేసుకఁనే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఆ మద్య పుకార్లు సైతం వ్యాపించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంభినేషన్లో మరో సినిమా నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ సుసాధ్యం చేస్తారని తెలుస్తోంది.
No comments:
Post a Comment