Friday, January 14, 2011

రెండో ఆటలో చూడాలి ఎవరిదో .........

తొలి వన్డేలో చిత్తుగా ఓడిన భారత జట్టు రెండో వన్డే ప్రతికారం తీసుకుంటుందా లేదా పెవిలియన్‌కు చేరుకుంటుందా. రేపు సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. మొదటి వన్డేలో కోహ్లి ఒక్కడే అర్థ సెంచరీ చేశాడు. మిగితా బ్యాట్‌మైన్‌లు రాణించలేకపోయారు. దక్షిణాఫ్రికా అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో పై చెయి సాధించింది. రెండో వన్డేలో ఎవరిపై ఎవరు ప్రతాపం చూపిస్తారో చూడాలి. తొలి వన్డేలో ఓపెనర్లు ఇద్దరు విఫలమయ్యారు. చాలా కాలం తరువాత వన్డేలో సచిన్‌ ఆడినపప్పటికీ విఫలమై నిరాశ పరిచాడు. ఇంకా రెండు వన్డేలో సచిన్‌ ప్రతాపం చూపాలి. అలాగే బౌలర్లలు కూడా వారివారి సత్తా చాటాలి. యువరాజ్‌ సింగ్‌ కూడా మరో సారి తన సిక్స్‌లా వర్షం కూరిపిచాలి. బౌలింగ్‌లో ఎంతో కొంతో రాణించగలుతున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటాలి.

No comments:

Post a Comment