న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతన్న మొదటి వన్డే సిరీస్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ 37.3 ఓవర్లలో 124 పరుగుల చేసి అలౌట్ అయ్యింది. మిస్బాబుల్ హుక్స్ 50 పరుగులు చేసి టాప్ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్మైన్లు ఏఒక్కరు రాణించలేకాపోయారు. న్యూజిలాండ్ బౌలింగ్లో సౌతీ 5 వికెట్లు తీసి పాక్ను దెబ్బతీశాడు. న్యూజిలాండ్ 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఒక వికెటు మాత్రమే కోల్పోయి. 17.2 ఓవర్లలో లక్ష్యాని చేధింది. గుప్తిల్ 40, రైడర్ 55, టైలర్ 23 పరుగుల చేశారు. టెస్టు సిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్ వన్డేలో మాత్రం అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో రాణించగలగిది. ఏడు వన్డే సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో వుంది. సౌతీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
No comments:
Post a Comment