నాగపూర్ టెస్ట్లో భారత్ ఘన విజయం
న్యూజిలండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధిచింది. న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్లో 175 పరుగులకు అలౌట్ అయ్యింది. దీంతో మూడు టెస్టుల సీరీస్ను 1-0 తేడాతో భారత్ గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ద సీరీస్గా హర్భజన్, మ్యాన్ ఆప్ద మ్యాచ్గా ద్రవిడ్ ఎంపికయ్యారు. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో సౌతీ 31 పరుగులు చేసి టాప్ స్కోర్గా నిలిచాడు. భారత్ బౌలింగ్లో ఇషాంశ్ శర్మ , హర్బజన్ సింగ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఓజా, రైనా ఇద్దరు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
No comments:
Post a Comment