Sunday, November 7, 2010

అహ్మదాబాద్‌ టెస్టు : భారత్‌ 82/6


న్యూజిలండ్‌తో జరుగుతున్న తొలిటెస్టు నాలుగో రోజున ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 82 పరుగుల మాత్రమే చేసింది. లక్ష్మణ్‌ 34, భజ్జీ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ గంభీర్‌ 0, సెహ్వాగ్‌ 1, ద్రావిడ్‌ 1, సచిన్‌ 12, రైనా 0, ధోని 22 పరుగులకే అవుట్‌ అయ్యారు. మార్టిన్‌ భారత్‌ను దెబ్బమీద దెబ్బ తీశాడు. భారత్‌ 110 పరుగుల ఆధిక్యంలో ఉంది.

No comments:

Post a Comment